Sakshi News home page

కోర్టులో నటుడు పృథ్వీరాజ్‌కు చుక్కెదురు!

Published Thu, Jun 29 2017 3:45 PM

విభేదాలతో వేరుగా ఉంటున్న తన భార్యకు నెలకు రూ.8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని ప్రముఖ టాలీవుడ్‌ హాస్యనటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీచేసింది పృథ్వీరాజ్‌ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ సెక్షన్‌ 498 ఏ గృహహింస చట్టం కింద ఆయన భార్య శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement