Sakshi News home page

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Tue, Jul 23 2013 12:16 PM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హసన్ జిల్లాలో ఓ బస్సు చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా దాదాపు 70 మందికి గాయాలయ్యాయి. అయితే, బస్సులో ప్రయాణిస్తున్నవారిలో అత్యధికులు విద్యార్థులే కావడంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

What’s your opinion

Advertisement