'రూ.4.65 లక్షల కోట్ల ఎంవోయూలు' | Sakshi
Sakshi News home page

'రూ.4.65 లక్షల కోట్ల ఎంవోయూలు'

Published Tue, Jan 12 2016 7:15 PM

విశాఖలో మూడు రోజులుగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. ఈ సదస్సులో 331 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు, రూ.4,65,577 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు కుదిరినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.