మళ్లీ మొదటికొచ్చిన రాజధాని డిజైన్ల వ్యవహారం | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదటికొచ్చిన రాజధాని డిజైన్ల వ్యవహారం

Published Thu, Sep 14 2017 3:26 PM

ఏపీ రాజధాని డిజైన్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్టు కనబడుతోంది. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఇచ్చిన తుది డిజైన్లను సీఎం చంద్రబాబు, మంత్రులు ఖరారు చేయలేదు

Advertisement
Advertisement