Sakshi News home page

'డబ్బులిస్తాం రా' అని ఇంటికి పిలిచి..

Published Sat, Aug 27 2016 11:11 AM

రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. తాను అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి మూకతో కలిసి ఆ డబ్బులిచ్చిన వ్యక్తిపై దాడి చేశాడు. కిందపడేసి కర్రలతో పశువును కొట్టినట్లు కొట్టారు. దీంతో అతడి కాలు విరిగిపోగా చేతికి, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Advertisement

What’s your opinion

Advertisement