యడ్యూరప్ప హోటల్‌లో ఎందుకు తెప్పించారంటే.. | Sakshi
Sakshi News home page

యడ్యూరప్ప హోటల్‌లో ఎందుకు తెప్పించారంటే..

Published Mon, May 22 2017 7:09 PM

దళితుల ఇంటికి వెళ్లిన బీజేపీ నేత యడ్యూరప్ప అక్కడ భోజనం చేయకుండా హోటల్‌ నుంచి తెప్పించుకుని తిన్నారంటూ వస్తున్న ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఆ రోజు యడ్యూరప్ప దళితుల ఇంట్లో తిన్నారని, ఆయనతోపాటు ఉన్న కొంతమందికి ఆహారం సరిపోకపోవడంతోనే బయట నుంచి తెప్పించాల్సి వచ్చిందని బీజేపీ నేత సురేశ్‌ కుమార్‌ చెప్పారు.