'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా' | Sakshi
Sakshi News home page

'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా'

Published Sat, Jul 4 2015 6:15 PM

ప్రస్తుతం తాను ఖమ్మంలోని తన ఇంట్లో ఉన్నానని, ఏసీబీ విచారణకు హాజరవుతానని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో గడువులోగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణకు సహకరిస్తానని సండ్ర తెలిపారు.

Advertisement
Advertisement