టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

Published Sun, Mar 5 2017 7:10 PM

టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులను అభ్యర్థులుగా ఖరారు చేశారు. గవర్నర్ కోటాలో డి. రాజేశ్వరరావు, ఫారూఖ్‌ హుస్సేన్ మరోసారి అవకాశం దక్కించుకున్నారు.

Advertisement
Advertisement