అసెంబ్లీ సమావేశల్లో ప్రతిపక్షాలను వదిలిపెట్టం: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సమావేశల్లో ప్రతిపక్షాలను వదిలిపెట్టం: కేటీఆర్

Published Fri, Oct 24 2014 12:51 PM

రాష్ట్రంలో కరెంట్, రైతుల సమస్యలపై తాము చర్చకు సిద్ధమని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో సాక్షితో కేటీఆర్ మాట్లాడుతూ...