‘లండన్‌’ దాడి మా పనే! | Sakshi
Sakshi News home page

‘లండన్‌’ దాడి మా పనే!

Published Fri, Mar 24 2017 6:53 AM

బ్రిటన్‌ పార్లమెంట్‌పై దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ప్రకటించుకుంది. సంకీర్ణ దళాల దాడులకు ప్రతీకారంగానే దాడి చేశామని వెల్లడించింది. మరోవైపు బుధవారం నాటి ఉగ్రదాడితో బ్రిటన్‌ భయపడలేదని, యథాప్రకారం పార్లమెంట్‌ సమావేశమైందని, ప్రజలు రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని ఆ దేశ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement