ఎంజీఆర్ మరణ వార్త... వినగానే జయలలిత స్థాణువైపోయారు. ఎంజీఆర్ మృతదేహం ఎక్కడుందో తెలియక ఇల్లంతా గాలించారు. చిట్ట చివరకు.. ఎవరో మృతదేహాన్ని పెరటి తలుపు నుంచి రాజాజీ హాల్కు తరలించారన్న సమాచారం ఇచ్చారు. అంతే... జయ ఆయాసంతో రొప్పుతూ రాజాజీ హాల్కు వెళ్లారు. హాల్కు వెళ్లగానే పరుగు పరుగున ఎంజీఆర్ మృతదేహం తల వైపు కూర్చుండి పోయారు. అలా 21 గంటల పాటు కనురెప్పలు సైతం వాల్చకుండా... అక్కడే ఉండిపోయారు.
అమ్మకు అవమానం జరిగిందిలా...
Published Wed, Dec 7 2016 2:00 PM
Advertisement
Bullet List Block
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
What’s your opinion
Advertisement