జయమ్మకు గందపు చెక్కల పేటిక | Sakshi
Sakshi News home page

జయమ్మకు గందపు చెక్కల పేటిక

Published Tue, Dec 6 2016 5:23 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత అంతిమయాత్ర ప్రారంభమైంది. అశేష అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తల అశ్రునయనాల మధ్య ఆమె పార్థీవ దేహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఏర్పాటుచేసిన గందపు చెక్కల పేటికలో ఉంచి మెరీనా బీచ్‌ వద్దకు తరలిస్తున్నారు.

Advertisement
Advertisement