మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్ కంట తడి పెట్టారు. ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జరిగిన సంఘటనలను తలచుకుని పలుమార్లు కళ్లు తుడుచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల కుటుంబాలను సత్కరించే కార్యక్రమంలో ఈ దృశ్యం కనిపించింది. అమరవీరుల త్యాగాలను తలచుకుని భావోద్వేగానికి గురైన స్మితా సభర్వాల్.. పలుమార్లు కంటతడి పెట్టుకోవడం కనిపించింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంతాచారి తండ్రి మాట్లాడుతూ, తన బిడ్డలాంటి చాలామంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఉందని అన్నారు.
మెదక్ కలెక్టర్ స్మితా సబర్వాల్ భావోద్వేగం!
Published Mon, Jun 2 2014 4:29 PM
Advertisement
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement