పంచాయతీ ఎన్నికల విషయంలో మీడియా అత్యుత్సాహంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. ఈ ఫలితాలపై ఒకవర్గం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని, కాంగ్రెస్, టీడీపీల మధ్య పోటీ జరుగుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. వార్డు సభ్యుల కౌంటింగ్ పూర్తయిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతుందని, ఆ విషయం సదరు ఛానల్కు తెలియకపోవడం దారుణమని గట్టు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఆ ఛానల్ దిగజారి వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
మీడియా అత్యుత్సాహంపై మండిపడ్డ గట్టు
Published Tue, Jul 23 2013 5:06 PM
Advertisement
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement