చీరాల చేరుకున్న నిర్మలా సీతారామన్ | Sakshi
Sakshi News home page

చీరాల చేరుకున్న నిర్మలా సీతారామన్

Published Fri, Sep 18 2015 9:18 AM

ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర వాణిజ్య శాఖామంత్రి నిర్మలాసీతారామన్ చీరాల చేరుకున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతులను ఆమె పరామర్శించనున్నారు. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు ప్రాంతాలలోని పొగాకు వేలం కేంద్రాలను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పరిశీలిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement