ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర వాణిజ్య శాఖామంత్రి నిర్మలాసీతారామన్ చీరాల చేరుకున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతులను ఆమె పరామర్శించనున్నారు. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు ప్రాంతాలలోని పొగాకు వేలం కేంద్రాలను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పరిశీలిస్తారు.
చీరాల చేరుకున్న నిర్మలా సీతారామన్
Published Fri, Sep 18 2015 9:18 AM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement