హిందూపురం ఎంపీ వర్గీయుల దౌర్జన్యం | Sakshi
Sakshi News home page

హిందూపురం ఎంపీ వర్గీయుల దౌర్జన్యం

Published Mon, Apr 24 2017 11:09 AM

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టోల్‌గేట్‌ వద్ద సిబ్బంది టోల్‌ ఫీజు అడిగిన పాపానికి నానా బీభత్సం సృష్టించారు.