బాహుబలి ఘన విజయంతో ఉత్సాహంతో ఉన్న సినీ హీరో ప్రభాస్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆదివారం కేంద్ర మాజీ మంత్రి, పెదనాన్న కృష్ణంరాజుతో కలసి ప్రభాస్.. మోదీతో సమావేశమయ్యారు. బాహుబలి సినిమా గురించి విన్నానని, ఈ చిత్రం చాలా బాగుందని తనకు చాలా మంది చెప్పారని మోదీ అన్నారని కృష్ణంరాజు తెలిపారు.
మోదీని కలిసిన బాహుబలి
Published Mon, Jul 27 2015 8:37 AM
Advertisement
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement