సీనియర్ జర్నలిస్ట్, ‘సాక్షి’ స్పోర్ట్స్ ఎడిటర్ బత్తినేని జయప్రకాశ్ (38) శుక్రవారం ఆకస్మికంగా కన్నుమూశారు. తీవ్ర గుండె పోటుతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జయప్రకాశ్కు భార్య శిరీష, ఇద్దరు పిల్లలు రేవంత్ (7), సాయి దేదీప్య (3) ఉన్నారు. శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతుండగా.. బాత్రూంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లినా అప్పటికే మరణించారు.
'సాక్షి' స్పోర్ట్స్ ఎడిటర్ హఠాన్మరణం
Published Sat, Dec 3 2016 7:21 AM
Advertisement
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement