Sakshi News home page

వాష్‌ రూంలో విద్యార్థిని ఆత్మహత్య

Published Fri, Aug 26 2016 6:14 PM

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానిక శ్రీ చైతన్య ఐఐటీ అకాడెమిలో ఇంటర్ మొదటి సంవత్సరం(ఎంపీసీ) చదువుతున్న అన్విత రెడ్డి(16) తన గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement