‘కేంద్ర బడ్జెట్‌ వాయిదా’పై 20న విచారణ | Sakshi
Sakshi News home page

‘కేంద్ర బడ్జెట్‌ వాయిదా’పై 20న విచారణ

Published Fri, Jan 13 2017 7:23 PM

ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ వాయిదా వేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ మేరకు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని జనవరి 20న విచారించనున్నట్లు శుక్రవారం వెల్లడించింది.

Advertisement
Advertisement