'చంద్రబాబే హత్యలు చేయిస్తున్నారు' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబే హత్యలు చేయిస్తున్నారు'

Published Mon, May 4 2015 12:54 PM

రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలపై గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.