నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర | Sakshi
Sakshi News home page

నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర

Published Sun, Jan 8 2017 2:04 PM

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ నేడు(ఆదివారం) నాలుగోరోజుకు చేరుకుంది. నేటి యాత్ర వెలుగోడు మండలం వేల్పనూరులో ప్రారంభమైంది.