మాటిచ్చి తప్పితే కాలర్‌ పట్టుకుని అడగండి | Sakshi
Sakshi News home page

మాటిచ్చి తప్పితే కాలర్‌ పట్టుకుని అడగండి

Published Sat, Aug 12 2017 11:54 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు ప్రజలను మోసం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. నిరుద్యోగ భృతి, పేదలకు ఇళ్లు అంటూ నమ్మబలికి మోసం చేసిన దుర్మార్గపు ఆలోచనలు ఆయనవి అని విమర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement