ప్రపంచ నంబర్వన్ జట్టు దక్షిణాఫ్రికాను డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆల్రౌండ్ షోతో దెబ్బ కొట్టింది. చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్ ‘బి’లో ఆదివారం జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌటైంది. డికాక్ (72 బంతుల్లో 53; 4 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయగా... జడేజా, అశ్విన్, పాండ్యా తలా ఒక వికెట్తో టాపార్డర్ను దెబ్బతీశారు. తర్వాత భారత్ 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (83 బంతుల్లో 78; 12 ఫోర్లు, 1 సిక్స్) తన సూపర్ ఫామ్ చాటగా... కెప్టెన్ కోహ్లి (101 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు.
కొట్టేశాం...సఫారీని, సెమీస్ బెర్త్ని
Published Mon, Jun 12 2017 8:23 AM
Advertisement
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement