చదువులకు మరింత ప్రోత్సాహం..! | Sakshi
Sakshi News home page

చదువులకు మరింత ప్రోత్సాహం..!

Published Thu, Aug 10 2023 10:30 AM

వధూవరులిద్దరికీ పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ కనీస వయసు ఉండాలనే నిబంధన తీసుకువచ్చాం. దీని వల్ల కచ్చితంగా పదో తరగతి వరకు చదువులు పూర్తయితాయి. ఆ తరువాత అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు ఉన్నందున కనీసం డిగ్రీ వరకు చదువుకుంటారు -సీఎం శ్రీ వైయస్ జగన్.

Advertisement
Advertisement