నేడు అందిస్తున్న మూడో విడత సాయం ద్వార అక్షరాల ₹267.20 కోట్లు జమ.. 35,551 మంది జంటలకు మేలు..! | Sakshi
Sakshi News home page

నేడు అందిస్తున్న మూడో విడత సాయం ద్వార అక్షరాల ₹267.20 కోట్లు జమ.. 35,551 మంది జంటలకు మేలు..!

Published Thu, Aug 10 2023 10:51 AM

చదువులను ప్రోత్సహిస్తూ వైయస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద నేడు అందిస్తున్న మూడో విడత సాయం కలుపుకుంటే అక్షరాల ₹267.20 కోట్లు జమ చేయడం ద్వారా 35,551 మంది జంటలకు మేలు జరిగింది -సీఎం శ్రీ వైయస్ జగన్.