‘నంద్యాల’లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి | Sakshi
Sakshi News home page

‘నంద్యాల’లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

Published Mon, Aug 7 2017 7:31 AM

నంద్యాల ఉపఎన్నికలో ప్రతి అధికారీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భారత ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు కోరారు. ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలో సదస్సు జరిగింది.

Advertisement
Advertisement