బీటెక్‌ విద్యార్థిని హైందవి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థిని హైందవి దారుణ హత్య

Published Fri, Jul 21 2017 7:27 PM

ప్రొద్దుటూరు పట్టణంలోని గోకుల్‌నగర్‌లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న హైందవి(22) అనే యువతిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు వచ్చి గొంతుకోసి చంపారు.