కేసుల ఉపసంహరణపై కౌంటర్‌ వేయండి | Sakshi
Sakshi News home page

కేసుల ఉపసంహరణపై కౌంటర్‌ వేయండి

Published Wed, Aug 30 2017 6:48 AM

రాష్ట్రంలో మంత్రులు, అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది