కుమారుడితో సహా దంపతులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని తుగ్గలి మండలం రామలింగయ్యపల్లె గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గంగరాజు, తిమ్మక్క దంపతులు తమ కుమారుడితో కలిసి గురువారం వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులంటున్నారు.
కుమారుడితో సహా దంపతులు ఆత్మహత్య
Published Fri, Nov 10 2017 12:00 PM
Advertisement
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement