వేధింపులకు మరో విద్యార్థిని బలి | Sakshi
Sakshi News home page

వేధింపులకు మరో విద్యార్థిని బలి

Published Mon, Oct 23 2017 3:11 PM

కేరళలో టీచర్‌ వేధింపులకు మరో విద్యార్థిని బలైంది. పాఠశాల భవనం మూడో అంతస్థునుంచి దూకి పదవ తరగతి విద్యార్థిని (15)ఆత్మహత్యకు పాల్పడింది. కొల్లాయం లోని ట్రినిటీ లైసియం పాఠశాలలో ఈ విషాదం చోటు చేసుకుంది.