ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై వెకిలిగా మాట్లాడటం భావ్యం కాదని టీడీపీ ప్రభుత్వానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హితబోధ చేశారు. శుక్రవారం స్థానికంగా జరిగిని ఓ సమావేశానికి హాజరైన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షనేతపై జరిగిని దాడిపై ప్రభుత్వం సాకులు చెప్పడం సరికాదన్నారు. ఈ దాడిపై లోతైన దర్యాప్తు జరగాలని కోరారు.
హత్యాయత్నంపై ఇలాంటి వ్యాఖ్యలా.. సిగ్గుచేటు
Published Sat, Nov 3 2018 6:41 AM
Advertisement
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement