టీటీడీ చైర్మన్‌ నియామకంపై వ్యతిరేకత | Sakshi
Sakshi News home page

టీటీడీ చైర్మన్‌ నియామకంపై వ్యతిరేకత

Published Sun, Apr 15 2018 12:20 PM

ఎస్సార్‌ జిల్లా టీడీపీ మైదుకూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఆయన నియామకాన్ని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వ్యతిరేకిస్తున్నారు.

Advertisement
Advertisement