Sakshi News home page

టీడీపీ కార్పొరేటర్‌ భర్త దౌర్జన్యం

Published Tue, Aug 22 2017 1:36 PM

కృష్ణా జిల్లాలోని మొగల్‌రాజపురంలో కార్పొరేటర్‌ భర్త రత్నాకర్‌ హల్‌చల్‌ చేస్తున్నాడు. అక్కడ కొండపై నివశిస్తున్న వారు వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని వేదిస్తున్నాడు.

Advertisement

What’s your opinion

Advertisement