‘మేం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలం' | Sakshi
Sakshi News home page

‘మేం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలం'

Published Mon, Jun 5 2017 1:59 PM

ఒక్క విశాఖపట్నంలోనే టీడీపీ నేతలు లక్ష ఎకరాల భూములను కబ్జా చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన ఈ భూముల విలువ రూ. 3 నుంచి రూ. 4 లక్షలు ఉంటుందని తెలిపారు.

Advertisement
Advertisement