ప్రజల ప్రాణాలతో ముఖ్యమంత్రి చెలగాటం | Sakshi
Sakshi News home page

ప్రజల ప్రాణాలతో ముఖ్యమంత్రి చెలగాటం

Published Wed, Nov 15 2017 7:11 PM

ప్రజల ప్రాణాలతో సీఎం చంద్రబాబు చెలగాటమాడుతున్నారని, కాలయాపన కోసమే కమిషన్లు వేసి చోద్యం చూస్తున్నారని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Advertisement
Advertisement