Sakshi News home page

బాబుపై సీబీఐ విచారణకు ఎందుకు జంకు?

Published Sun, Aug 5 2018 5:35 PM

 ఏపీలో రూ. 53వేల కోట్లు దారిమళ్లాయని, టీడీపీ ప్రభుత్వం ఈ మేరకు సొమ్మును 58 వేల పీడీ అకౌంట్లలోకి మళ్లించి.. దేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చేసిన సంచలన ఆరోపణలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు.

Advertisement

What’s your opinion

Advertisement