గురువారం సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ ఢిల్లీ డేర్డెవిల్స్కు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే ఢిల్లీ ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంటుంది. అయితే ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హర్షల్ పటేల్ రనౌట్లలో రిషబ్ పంత్ భాగస్వామ్యం కావడం విమర్శలకు తావిచ్చింది. తొలుత శ్రేయస్ అయ్యర్ను రనౌట్ చేసిన రిషబ్.. ఆపై హర్షల్ పటేల్ రనౌట్కు కారణమయ్యాడు.
పంత్తో ‘పరుగు’ కష్టమే!
Published Thu, May 10 2018 10:28 PM
Advertisement
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement