విరుష్క రిసెప్షన్‌కు అతిథిగా ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

విరుష్క రిసెప్షన్‌కు అతిథిగా ప్రధాని మోదీ

Published Fri, Dec 22 2017 8:51 AM

భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మల వివాహ విందు గురువారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Advertisement
Advertisement