కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్మైదానంలో నిర్వహిస్తున్న కల్నల్ సీకే నాయుడు అండర్-23 మ్యాచ్లో హర్యాన జట్టు భారీస్కోరు దిశగా దూసుకెళ్తోంది. 78 పరుగులతో ఓవర్నైట్ బ్యాట్స్మన్గా బరిలోకి దిగిన డాగర్ మంగళవారం 116 పరుగులు చేసి సెంచరీ సాధించాడు.
ఈయనతో పాటు క్రీజులో నిలిచిన యాదవ్ 55 పరుగులు చేసి అవుటయ్యాడు. పెహల్ 48 పరుగులు, తెవతీయ 97 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నారు. మంగళవారం రెండోరోజు ఆటముగిసే సమయానికి హర్యాన జట్టు 180 ఓవర్లలో 512 పరుగులు చేసింది. ఆంధ్రా జట్టు బౌలర్లు వినీల్ 2, శశికాంత్ 2, స్నేహకిశోర్ 1, కమ్రుద్దీన్ 1 వికెట్ తీశారు. హర్యాన జట్టు బుధవారం ఇదే జోరు కొనసాగిస్తే ఆంధ్రా జట్టు ఎదురీదక తప్పని పరిస్థితి.
భారీస్కోరు దిశగా హర్యాన
Published Wed, Dec 17 2014 3:29 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement