Sakshi News home page

మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చన్నా!

Published Sat, Jun 16 2018 7:02 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. వేలకోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఇస్తున్న మత్స్యకారులపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కేవలం రూ.370 కోట్లను మాత్రమే బడ్జెట్‌లో కేటాయించడం సరికాదు. పరిమితమైన బడ్జెట్‌లో రూ.300 కోట్లు మత్స్యశాఖ అధికారులు, ఆక్వారైతుల ప్రయోజనాలకే పోతోంది. తమకు మిగిలేదేమీ లేదు అని మత్సకార ఎస్టీ సాధన సమితి నాయకులు మూగి శ్రీరామమూర్తి తదితరులు జననేత జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

What’s your opinion

Advertisement