క్యూ1లో రూ. 58.5 కోట్లు
న్యూఢిల్లీ : ఐటీ కంపెనీ ఎన్ఐఐటీ టెక్నాలజీస్.. ఈ ఏడాది జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో రూ.58.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.43.2 కోట్లతో పోలిస్తే లాభం 35.5 శాతం ఎగబాకింది. ప్రధానంగా అంతర్జాతీయ వ్యాపారంలో పటిష్టమైన వృద్ధి దీనికి దోహదం చేసింది. ఇక క్యూ1లో కంపెనీ మొత్తం ఆదాయం 11 శాతం వృద్ధి చెంది రూ. 578 కోట్ల నుంచి రూ.641 కోట్లకు పెరిగింది. వేతనాల పెంపు ఇతరత్రా వ్యయాలు ఉన్నప్పటికీ..
అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారంలో 8.9 శాతం వృద్ధి(మార్చి క్వార్టర్తో పోలిస్తే) నమోదుకావడంతో నిర్వహణ మార్జిన్లు పుంజుకున్నాయని కంపెనీ సీఈఓ, జాయింట్ ఎండీ అరవింద్ టాకూర్ పేర్కొన్నారు. కాగా, క్యూ1లో కంపెనీ 15 కొత్త క్లయింట్లను దక్కించుకుంది. 734 మంది కొత్త ఉద్యోగులు జతకావడంతో జూన్ చివరినాటికి కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 9,228కి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఐఐటీ టెక్ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 11.2 శాతం ఎగబాకి రూ.464 వద్ద ముగిసింది.
ఎన్ఐఐటీ టెక్ లాభం 36 శాతం వృద్ధి
Published Tue, Jul 14 2015 11:43 PM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఆగిపోయిన సోనూ సూద్ వాట్సాప్.. కేవలం 61 గంటల్లోనే!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
What’s your opinion
Advertisement