టీపీసీసీ చీఫ్ పొన్నాల
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వ్యవహరిస్తున్న తీరువల్లే మెట్రో రైలు నిర్మాణం వివాదాస్పదమైందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. పరిస్థితిని వివరించిన ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులపైనా, కథ నాలు రాసిన మీడియాను బ్లాక్మెయిల్తో లొంగదీసుకోవాలనే విధంగా కేసీఆర్ వైఖరి ఉందని ఆరోపించారు.
ఏ కార్యక్రమం చేపట్టినా కొన్ని సమస్యలు వస్తుండడం సర్వసాధారణమని, అయితే ఎప్పటికప్పుడు సమావేశమై వాస్తవాలను తెలుసుకుని వాటిని అధిగమించడం పాలకుల బాధ్యతని అన్నారు. పాలకుల్లో పట్టుదల, అంకితభావం ఉండాలని, కేసీఆర్లో మాత్రం అవి కనిపించడం లేదని విమర్శించారు. టీపీసీసీ కిసాన్సెల్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి, అధికార ప్రతినిధులు కొనగాల మహేష్, ప్యాట రమేశ్ మాట్లాడుతూ, మెట్రో రైలు నిర్మాణంలో సీఎం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. 12 వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన మెట్రో నిర్మా ణ వ్యయం 20 వేల కోట్లకు చేరేలా ఉందంటే అందుకు కేసీఆరే కారణమని దుయ్యబట్టారు.
కేసీఆర్ తీరువల్లే వివాదాస్పదం
Published Fri, Sep 19 2014 1:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement