న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తుల హత్య కలకలం రేపింది. వారిలో ఒకరి మృతదేహాన్ని హంతకులు కప్ బోర్డులో కుక్కిపెట్టారు. ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎప్పటిలాగే ఆ ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి తన పనుల నిమిత్తం ఆ ఇంటికి వచ్చి తలుపుతీసి చూడగా ఆమె యజమానురాలు జ్యోతి, ఆమె కుమారుడు హత్యకు గురై కనిపించారు.
దీంతో ఆ పనిమనిషి హడలెత్తి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి తనఖీలు చేయగా జ్యోతి భర్త సంజీవ్ కూడా హత్య గురై అతడి మృతదేహం కప్ బోర్డులో కనిపించింది. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసును భిన్నకోణాల్లో పరిశీలిస్తున్నారు. బహుశా ఆ కుటుంబానికి బాగా తెలిసినవారే తొలుత మంచితనంగా ఇంట్లోకి వచ్చి అనంతరం ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పని మనిషిని కూడా ప్రశ్నిస్తున్నారు.
హాల్లో భార్య, కుమారుడు.. కప్ బోర్డులో భర్త శవం
Published Sun, Jan 10 2016 3:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement