Sakshi News home page

దులీప్‌ట్రోఫీలో పింక్ బంతులతో...

Published Sat, Jun 4 2016 12:22 AM

దులీప్‌ట్రోఫీలో పింక్ బంతులతో...

ఈ సీజన్ దులీప్ ట్రోఫీలో పింక్ బంతులతో డేనైట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. భారత్‌లో అంతర్జాతీయ డేనైట్ టెస్టు నిర్వహణకు ముందు కెప్టెన్ కోహ్లితో పాటు టెస్టు జట్టులోని ఆటగాళ్లంతా ఈ టోర్నీలో ఆడి అభిప్రాయాలు చెప్పాలని బీసీసీఐ కోరింది. దీంతో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత ప్రధాన క్రికెటర్లంతా దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement