ముంబై : నగరవాసులకు శుభవార్త. వచ్చే నెలాఖరులోగా వడాలా-చెంబూర్ మార్గంలో మోనో రైలు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. 8.8 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్లో మోనో రైలు సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ముంబై మహానగర ప్రాంతీయాభివృద్ధి సంస్థ (ఎంఎంఆర్ డీయే) శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా సేఫ్టీ సర్టిఫికెట్ కోసం సంబంధిత విభాగానికి దరఖాస్తు చేసింది. ఈ విషయమై ఎంఎంఆర్డీయే కమిషనర్ అశ్విని భిడే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సేఫ్టీ సర్టిఫికేషన్ అథారిటీకి తాము అవసరమైన పత్రాలను సమర్పించామని, వాటిని సంబంధిత అధికారులు పరిశీలి స్తున్నారన్నారు. దీంతోపాటు వారు స్వయంగా మోనో మార్గాన్ని పరిశీలిస్తారన్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు దాదాపు నెల రోజుల సమయం పడుతుందని, ఆ తరువాత సేఫ్టీ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం ఉందన్నారు.
జనవరి ఆఖరిలోగా మోనో సేవలు అందుబాటులోకి ?
Published Sun, Dec 29 2013 1:42 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సీఎస్కేతో ఎస్ఆర్హెచ్ పోరు.. తుది జట్లు ఇవే
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
What’s your opinion
Advertisement