Sakshi News home page

'ప్రగతి' హనుమంతరావు అంత్యక్రియలు పూర్తి

Published Tue, Mar 3 2015 12:10 PM

Pratathi Hanumantha rao funeral complete

హైదరాబాద్ : ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. హైదరాబాద్ లోని  విస్పర్ వ్యాలీలో జరిగిన అంత్యక్రియల్లో పలువురు పాల్గొన్నారు.  కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తన స్వగృహంలో మరణించిన విషయం తెలిసిందే.

 

Advertisement

What’s your opinion

Advertisement