Sakshi News home page

కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృది

Published Mon, Feb 1 2016 1:33 AM

కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృది

రామచంద్రాపురం : కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం రామచంద్రాపురం డివిజన్ అభ్యర్థి అవినాశ్‌గౌడ్, భారతీనగర్ అభ్యర్థి శ్రీలతను గెలిపించాలని కోరుతూ బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజనర్సింహ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందన్నారు.  కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాట శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచ్ మల్లేష్‌గౌడ్, అభ్యర్థులు అవినాశ్‌గౌడ్, శ్రీలత, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, సతీష్‌గౌడ్, రాజుగౌడ్, రాజేశ్, రమేశ్‌గౌడ్, రాకేష్, సంజీవ్‌రావు, చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement