విజయవాడ: వైద్య, ఆరోగ్యశాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకల దాడిపై అధికారుల తీరుపట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలందిస్తున్న ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ప్రైవేట్ భాగస్వామ్యంతో వైద్యకళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ వైద్య, ఆరోగ్యశాఖ కమిషనరేట్ను విజయవాడకు తరలించాలని సూచించినట్టు తెలిసింది. ఆస్పత్రుల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం.
వైద్య, ఆరోగ్యశాఖపై చంద్రబాబు సమీక్ష
Published Tue, Sep 8 2015 10:24 PM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
Advertisement