-
విద్యార్థుల అల్లర్లపై సికింద్రాబాద్ డివిజినల్ మేనేజర్ గుప్తా స్పందన
-
మరణం అనివార్యమేగా!: నారద్ రాయ్
న్యూఢిల్లీ: మరణం అనివార్యమైనదని, అది నిరాకరించలేనిదని ఉత్తరప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి నారద్ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముజఫర్నగర్ బాధితుల సహాయక శిబిరాల్లో చిన్నారుల మరణాలపై యూపీలోని సమాజ్వాదీ పార్టీ సర్కారుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతుండగా, నారద్ రాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముజఫర్నగర్ శిబిరాల్లో చిన్నారుల మరణాలపై ప్రశ్నించగా, ‘చిన్నారులు, పెద్దలు, వృద్ధుల మరణాలు అనివార్యమైనవి. శిబిరాల్లో ఉంటున్న వారు మాత్రమే మరణిస్తున్నారనేమీ లేదు. భవంతుల్లోని వారూ మరణిస్తారు. మా ఇళ్లలో ఉంటున్న చిన్నారులు మరణించరనేమీ లేదు... మరణాలు అన్ని చోట్లా సంభవిస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ముజఫర్నగర్లో మత ఘర్షణల బాధితులు తలదాచుకుంటున్న సహాయక శిబిరాల్లో గడచిన రెండు నెలల వ్యవధిలోనే 34 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇదిలా ఉండగా, శిబిరాల్లో ఉంటున్న వారెవరూ చలికి తాళలేక మరణించడం లేదని, అదే నిజమైతే సైబీరియాలో ఎవరూ బతికి ఉండేవారే కాదని యూపీ ప్రభుత్వాధికారి ఏకే గుప్తా వ్యాఖ్యానించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాబుది ముమ్మాటికీ నిరాదరణే..
సంక్షేమంలో ఛాలెంజ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్
మీనాక్షి చౌదరి క్లాస్ లుక్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)
మేమంతా టీడీపీనే.. మాకు మేలు జరిగింది
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
ఒంగోలు లోక్సభ అదనపు ఈవీఎంలకు ర్యాండమైజేషన్
వైఎస్ జగన్తోనే బలిజల సంక్షేమం, అభివృద్ధి
సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
పచ్చదండును నమ్మితే నట్టేట మునిగినట్లే..
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement